Sajjala Rama Krishna Reddy on Chandrababu | చంద్రబాబును ప్రజలు ఎప్పుడో మరచిపోయారు | DNN | ABP Desam

చంద్రబాబుకు 2024 ఎన్నికలే చివరి అనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు..సజ్జల రామకృష్ణారెడ్డి. 2014లో ప్రజలకు మంచి చేయనందుకే.. 2019లో ప్రజలు అత్యంత దారుణమైన ఓటమిని ఇచ్చారని అన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola