CM KCR: ఆర్బిట్రేషన్ సెంటర్ గుజరాత్ లో పెట్టలేదని మోదీ కుళ్లుకున్నారు

Continues below advertisement

తన వినతి మేరకు సీజేఐ జస్టిస్ ఎన్వీరమణ ఆర్బిట్రేషన్ సెంటర్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేశారని తెలిపారు సీఎం కేసీఆర్. ఆ నిర్ణయంపై ప్రధాని మోదీ ఈర్ష్య పడ్డారన్న కేసీఆర్...హైదరాబాద్ కు పోటీగానే గుజరాత్ లో గిఫ్ట్ సిటీలు తీసుకువస్తున్నట్లు ప్రకటించారు. మోదీని కేవలం గుజరాత్ కి మాత్రమే ప్రధాని అంటూ విమర్శించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram