CM KCR: నల్లధనం తీసుకొస్తానన్నారు...బ్లాక్ మనీ గాళ్లను విదేశాలకు పంపారు | PM Modi

నల్లధనాన్ని విదేశాల నుంచి తీసుకువచ్చి దేశప్రజల ఖాతాల్లో వేస్తానన్న మోదీ ఆ పని చేశారా అని ప్రశ్నించారు సీఎం కేసీఆర్. ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మంది నల్లడబ్బుగాళ్లు విదేశాలకు దర్జాగా పారిపోయారని ఆరోపించారు. అందుకే బీజేపీని కూకటివేళ్లతో పీకి బంగాళాఖాతంలో పడేయాలన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola