Botsa Sathyanarayana on Chandrababu | చంద్రబాబు ఏం మాట్లాడినా అవి మాకు ఆశీస్సులే | DNN| ABP Desam

ఎవరెన్ని చెప్పినా... చంద్రబాబుకు రాబోయే ఎన్నికలే చివరివని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. రాష్ట్రంలో వర్షాలు పడాలన్నా.. అభివృద్ధి జరగాలన్నా చంద్రబాబు రాకూడదని విమర్శించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola