Yarlagadda Lakshmi Prasad | అమరావతి రైతుల పాదయాత్ర సబబే కానీ ఉత్తరాంధ్ర రావడం తప్పు | ABP Desam
ABP Desam
Updated at:
14 Oct 2022 09:14 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఉత్తరాంధ్ర ప్రజలు కచ్చితంగా.. తమ ప్రాంతానికే రాజధాని కావాలని కోరుకుంటారని యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఉద్యమాలు చేయవచ్చు. అమరావతి రైతుల పాదయాత్ర సబబే కానీ, వారు ఉత్తరాంధ్ర వైపు రావాలనుకోవడం మాత్రం తప్పన్నారు.