ABP News

Yarlagadda Lakshmi Prasad | అమరావతి రైతుల పాదయాత్ర సబబే కానీ ఉత్తరాంధ్ర రావడం తప్పు | ABP Desam

Continues below advertisement

ఉత్తరాంధ్ర ప్రజలు కచ్చితంగా.. తమ ప్రాంతానికే రాజధాని కావాలని కోరుకుంటారని యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఉద్యమాలు చేయవచ్చు. అమరావతి రైతుల పాదయాత్ర సబబే కానీ, వారు ఉత్తరాంధ్ర వైపు రావాలనుకోవడం మాత్రం తప్పన్నారు. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola