Wrestlers Protest | కేంద్ర మంత్రితో రెజ్లర్ల చర్చలు సఫలం.. జూన్ 15 వరకు ఆందోళనలు విరమణ | ABP Desam

బ్రిజ్ భూషణ్ కు వ్యతిరేకంగా చేపడుతున్న ఆందోళనలకు తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని రెజ్లర్లు తెలిపారు. బుధవారం కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తో రెజ్లర్లకు చర్చలు జరిగాయి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola