Who is Dharmendra Pratap Singh: యూపీ ఎన్నికల్లో ఎస్పీకి మద్దతిస్తూ పార్టీలోచేరిన ధర్మేంద్ర|ABP Desam
ABP Desam
Updated at:
23 Jan 2022 03:16 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appదేశంలో అత్యంత పొడవైన వ్యక్తిగా భావించే ధర్మేంద్ర ప్రతాప్ సింగ్...సమాజ్ వాదీ పార్టీలో చేరారు. దేశంలోనే అత్యంత పొడవైన వ్యక్తిగా ధర్మేంద్ర ప్రకటించుకున్నాడు. అతని ఎత్తు 8 అడుగుల 1 అంగుళం. సమాజ్ వాదీ పార్టీకి యూపీ ఎన్నికల్లో ప్రచారం చేసేందుకే చేరానన్న ధర్మేంద్ర...తన ఎత్తు కారణంగానే ప్రభుత్వ ఉద్యోగం, పెళ్లి అన్నింటికీ దూరమయ్యాయని చెప్పాడు.