తెలంగాణా వ్యాప్తంగా రైతులను చైతన్యం చేస్తాం: పొన్నం ప్రభాకర్
ABP Desam
Updated at:
26 Dec 2021 01:04 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకరీంనగర్ జిల్లా సిరిసిల్లలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో రైతు రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు.కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ఇబ్బందులకు చేయడంమాని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.వరి రైతులను చైతన్య పరిచేందుకే ఈ రైతు రచ్చబండ అన్నారు కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్.