Visakha Train Accident | పట్టాల మధ్య ఇరుక్కుపోయిన యువతి.. Platform పగులగొట్టి రక్షించారు | Abp Desam
విశాఖపట్నం జిల్లా దువ్వాడ రైల్వే స్టేషన్లో ప్రమాదం జరిగింది. రైలు దిగబోతుండగా శశికళ అనే యువతి ప్రమాదవశాత్తు జారి పడింది. దీంతో రైలుకు ప్లాట్ ఫాంకు మధ్య ఇరుక్కుపోయింది. విషయం గుర్తించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు.