Breaking News | Vijayawada లోని జింఖానా గ్రౌండ్స్ లో అగ్ని ప్రమాదం | DNN | ABP Desam

విజయవాడ గాంధీనగర్ లోని జింఖానా గ్రౌండ్స్ లో అగ్ని ప్రమాదం జరిగింది. దీపావళి సందర్భంగా ఏర్పాటు చేసిన టపాకాయల స్టాల్స్ లో ఉన్నట్టుండి మంటలు చేలరేగాయి. దీంతో.. ఒక్కసారిగా మంటలు ఉవ్వెత్తున ఎగిశాయి. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola