Vijayawada Employees : ప్రభుత్వం పీఆర్సీ పై తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్
ప్రభుత్వం పీఆర్సీ పై తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోకపోతే పోరాటం ఉదృతం చేస్తామని ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులు రాస్తారోకోలు ఎక్కడికక్కడ ధర్నాలు చేస్తున్నారు. రానున్న రోజుల్లో మరింత ఉదృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.విజయవాడ లో ప్రభుత్వ ఉద్యోగులతో మా ప్రతినిధి హరీష్ మరిన్ని వివరాలందిస్తారు.