Vijayawada Book festival: విజయవాడ పుస్తకమహోత్సంపై ప్రచారం చేస్తూ భారీ ర్యాలీ

32వ పుస్త‌క మ‌హోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని పుస్త‌క ప్రియుల పాద‌యాత్ర ప్రెస్‌క్ల‌బ్ నుంచి స్వ‌రాజ్య మైదానం వ‌ర‌కు నిర్వ‌హించారు. ఈ పాద‌యాత్ర‌ను శిపోడియా జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా వివిధ పాఠ‌శాల‌ల‌కు చెందిన విద్యార్థులు సంఘ‌సంస్క‌ర్త‌లు, జాతీయ నాయ‌కుల వేష‌ధార‌ణ‌ల‌తో అల‌రించారు. క‌వులు, ర‌చ‌యిత‌లు, సాహితీవేత్త‌లు, పుస్త‌క ప్రియులు అధిక సంఖ్య‌లో పాల్గొని పుస్త‌క ప‌ఠ‌న ప్రాధాన్య‌త‌ను తెలియ‌చేశారు

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola