ఇంద్ర‌కీలాద్రి పై భ‌వానీ దీక్ష‌ల విర‌మ‌ణ‌కు ఏర్పాట్లు...

ఇంద్ర‌కీలాద్రిపై కొలువుదీరిన క‌న‌క‌దుర్గ‌మ్మ స‌న్నిధిలో భ‌వానీ మండ‌ల దీక్ష విర‌మ‌ణ మ‌హోత్స‌వాలు ఈనెల 25 నుంచి 29వ‌ర‌కు ఘ‌నంగా నిర్వ‌హించేందుకు ప‌కడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 2 కోట్ల రూపాయ‌లతో ప్ర‌త్యేక క్యూలైన్లు,  జ‌ల్లు స్నానాలు, కేశ‌ఖండ‌న శాల‌లు, ల‌డ్డూ ప్ర‌సాదాల కౌంట‌ర్లు, హోమ‌గుండాలు, విద్యుదీక‌ర‌ణ ప‌నులు ఇప్ప‌టికే దాదాపు పూర్త‌య్యాయి. వివిధ ప్రాంతాల నుంచి త‌ర‌లివ‌చ్చే భ‌వానీలు వారి వాహ‌నాల‌ను పార్కింగ్ చేసుకునేందుకు ప్ర‌త్యేక ప్రాంతాలను ఏర్పాటు చేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola