Venkaiah Naidu : హైదరాబాద్ లో జరిపిన కరోనా పరీక్షలో ఉపరాష్ట్రపతికి కరోనా నిర్థారణ | ABP Desam

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కరోనా సోకింది. హైదరాబాద్ పర్యటనలో ఉన్న ఆయన ఉదయం నేతాజీకి నివాళులు అర్పించారు. అనంతరం జరిపిన పరీక్షల్లో ఉపరాష్ట్రపతికి పాజిటివ్ గా నిర్థారణైంది. స్వీయ నిర్బంధంలోకి వెళ్లిన వెంకయ్య...వారం రోజుల పాటు ఐసోలేషన్ లో ఉండనున్నట్లు ఉపరాష్ట్రపతి కార్యాలయం ప్రకటించింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola