Union Minister Kishan reddy : GHMC లో కంటోన్మెంట్ విలీనంపై మాట్లాడిన కిషన్ రెడ్డి | DNN | ABP Desam

జీహెచ్ఎంసీ లో కంటోన్మెంట్ విలీనం పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు.కేవలం సికింద్రాబాద్ కంటోన్మెంట్ కాదు దేశంలోని 56కంటోన్మెంట్ లను స్థానిక సంస్థలలో కలపడం కోసం కేంద్రం ప్రక్రియ మొదలు పెట్టిందని కిషన్ రెడ్డి తెలిపారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola