Tirupati MLA Bhumana Karunakar Reddy| మూడు రాజధానులకు మద్దతుగా తిరుపతిలో భారీ ర్యాలీ | ABP

మూడు రాజధానులతోనే... రాయలసీమ అభివృద్ధి సాధ్యం అవుతుందని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. శనివారం మూడు రాజధానులకు మద్దుతుగా కరుణకర్ రెడ్డి ఆధ్వర్యంలో.. తిరుపతి నగరంలో ర్యాలీ చేపట్టారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola