Tirumala Parveta Utsavam: తిరుమల శ్రీవారి ఆలయంలో కనుమను పురస్కరించుకుని పార్వేట ఉత్సవం

తిరుమ‌ల‌ శ్రీవారి ఆలయంలో ఆదివారం పార్వేట ఉత్సవం ఏకాంతంగా జరిగింది. ప్రతి ఏడాదీ కనుమ పండుగనాడు పార్వేట ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా మ‌ల‌య‌ప్ప‌ స్వామి వారిని,కృష్ణ స్వామి వారిని ఆలయంలోని సంపంగి ప్రాకారంలో ఊరేగించి, క‌ల్యాణ‌ మండ‌పంలో ఆస్థానం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమయ్య

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola