Tirumala Heavy Rush : క్యూ లైన్ లో ఫిజికల్ వెయిటింగ్ సిస్టం పునరుద్ధరణ| ABP Desam

తిరుమలలో అనూహ్యరీతిలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.టైం స్లాట్ టోకెన్స్ రద్దు చేసి క్యూ లైన్ లో ఫిజికల్ వెయిటింగ్ సిస్టంను పునఃరుద్దరించారు. ఈ నేపథ్యంలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ రెండులో తనిఖీ చేపట్టారు టీటీడీ అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి. వివిధ విభాగాధిపతులకు భక్తులకు అందిస్తున్న సౌకర్యాలు, తోపులాట జరుగకుండా ఉండేందుకు పలు సూచనలు చేసారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola