Bhuma Akhila priya :నంద్యాల లో భూమా అఖిలప్రియ ఆద్వర్యం లో ర్యాలీ| ABP Desam

నంద్యాల జిల్లా శిరువెళ్ల మండల కేంద్రంలో పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ లాంతర్లు, కొవ్వొత్తులు, దివిటీలతో కార్యకర్తలతో మాజీ మంత్రి Bhuma Akhila Priya భారీ ర్యాలీ నిర్వహించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola