Tirumala Brahmotsavam 2022| శ్రీనివాసుడి బ్రహ్మోత్సవాల సందర్భంగా బంగారు గొడుగు ఉత్సవం | ABP

 తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా... సోమవారం సాయంత్రం బంగారు గొడుగు ఉత్సవం అంగరంగ వైభంగా జరిగింది. అక్టోబరు 4వ తేదీన శ్రీవారి రథోత్సవాన్ని పురస్కరించుకొని.. ముందు రోజు సాయంత్రం శ్రీవారి కల్యాణకట్ట సిబ్బంది ఆధ్వర్యంలో నూతన ఛత్రస్థాపనాన్ని చేస్తారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola