Tirumala Brahmotsavam 2022| స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడి విహారం | ABP Desam
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు సాయంత్రం వేళ... శ్రీవారు బంగారు తేరులో పయనిస్తూ, భక్తులకు దర్శనమిచ్చారు. దాసభక్తుల నృత్యాలు, భజనబృందాల కోలాహలం, మంగళవాయిద్యాల నడుమ తిరు మాడవీధులలో కడురమణీయంగా స్వర్ణరథోత్సవం జరిగింది.