Talasani Srinivas Yadav : గణేష్ నిమజ్జనాల అంశంలో బీజేపీ రాజకీయాలు చేస్తుందన్న తలసాని |ABP Desam

() వినాయక నిమజ్జనాల విషయంలో ఎలాంటి ఆంక్షలు లేవని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. గణేశ్‌ నిమజ్జనానికి ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసిందన్నారు. బీజేపీ కావాలనే ప్రజల్లో గందరగోళం సృష్టిస్తోందని మండిపడ్డారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola