Srikakulam లో దారుణం.. కంకరతో ఇద్దరు మహిళలపై హత్యకు ప్రయత్నం..!|ABP Desam

శ్రీకాకుళం జిల్లా మందస మండలం హరిపురం లో దారుణం జరిగింది. ఇద్దరు మహిళలు పై ట్రాక్టర్ తో కంకర వేసి హత్య చేయబోయారు. స్థానికులు గమనించి వెంటనే కంకరను తొలగించి వీరిద్దరిని కాపాడారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola