Khammam జిల్లాలో అంబులెన్స్ కు డబ్బులు చెల్లించలేక.. బైక్ పైనే కుమార్తె మృతదేహం తరలింపు | DNN | ABP
ABP Desam
Updated at:
07 Nov 2022 05:00 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఖమ్మం జిల్లాలో సభ్యసమాజం తలదించుకునే ఘటన జరిగింది. ఏనుకూరు మండలం కొత్తమేడేపల్లి గ్రామంలో ఓ తండ్రి దీనగాధ అందరి చేత కన్నీరు పెట్టిస్తోంది. గ్రామానికి చెందిన గిరిజన బాలిక అనారోగ్యంతో బాధపడుతూ... ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.