Speaker Tammineni: రాష్ట్ర ప్రభుత్వ పాలనా వ్యవహారాల్లో కేంద్రం ఎలా జోక్యం చేసుకుంటుంది

Continues below advertisement

బీజేపీ ఎంపీ సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ శాసనసభాపతి తమ్మినేని సీతారాం స్పందించారు. రాష్ట్రాలకు, కేంద్రానికి విడివిడిగా అధికారాలను రాజ్యాంగం ఇచ్చినప్పుడు...రాష్ట్రప్రభుత్వ నిర్వహణకు సంబంధించిన అంశాల్లో కేంద్రం ఏ విధంగా కలుగచేసుకుంటుందని తమ్మినేని ప్రశ్నించారు. తమ్మినేనో మరొకరో అనుకుంటో ప్రభుత్వ వ్యవహారాల్లో కలుగచేసుకోలేరని....దానికంటూ ప్రజాస్వామ్యం, రాజ్యాంగం కొన్ని హక్కులు కల్పించిందన్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram