Seethampeta: కొత్త జిల్లాల విభజనపై నిరసన సెగలు

Continues below advertisement

శ్రీకాకుళం జిల్లాలో గిరిజనులు ఆందోళనకు దిగారు. సీతంపేటను మన్యం జిల్లాగా ప్రకటించాలంటూ నినాదాలు చేశారు. ఐటీడీఏ పాలకవర్గం సమావేశం సమయంలో గిరిపుత్రులు ఈ నిరసనకు దిగారు. ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల విభజనపై తీవ్ర వ్యతిరేకత ఉందంటూ ర్యాలీ చేశారు. గిరిజన పుత్రులకు అన్యాయం జరిగితే పోరాటాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola