Satya Nadella feels Honored: భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు
ABP Desam
Updated at:
28 Jan 2022 03:06 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appభారత ప్రభుత్వం ప్రకటించిన పద్మభూషణ్ అవార్డు స్వీకరించడం తన గౌరవంగా భావిస్తానని Microsoft CEO Satya Nadella ట్వీట్ చేశారు. భారత రాష్ట్రపతి, ప్రధాని, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అందరితో కలిసి పనిచేసేందుకు, భారతీయులు మరిన్ని విజయాలు సాధించేలా సాంకేతికతను చేరువ చేసేందుకు ఎదురుచూస్తున్నట్టు ట్వీట్ చేశారు.