రాజ్యాంగంపై ఇటీవల జరుగుతున్న చర్చలు శుభపరిణామం: ఎన్.వి.రమణ

తెలుగువాడి గౌరవం మరింత పెంచుతానని మాట ఇస్తున్నానన్నారు సుప్రీంకోర్టు సిజేఐ ఎన్.వి.రమణ, విజయవాడలో రోటరీక్లబ్ నిర్వహంచిన జీవిత సాఫల్య పురస్కారం అందుకున్న ఆయన మాట్లడుతూ ఇటీవల రాజ్యంగంపై చర్చ జరుగుతోందని,అది శుభపరిణామని అన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola