Rahul,Priyanka Gandhi Perform Aarti|Bharat Jodo Yatra యాత్రలో భాగంగా పూజలో పాల్గొన్న రాహుల్ గాంధీ |ABP Desam
ABP Desam
Updated at:
26 Nov 2022 08:07 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appరాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఎంతో ఉత్సాహంగా ముందుకు సాగుతోంది. ప్రస్తుతం మధ్యప్రదేశ్ లో రాహుల్ యాత్ర జరుగుతోంది. ఈ యాత్రలో ప్రియాంక గాంధీ కూడా కాలు కదిపారు. ఈ క్రమంలో శుక్రవారం.. ఖర్గోన్ లో నర్మదా ఘాట్ వద్ద పూజలో పాల్గొన్నారు. నదికి హారతినిచ్చారు.