Raghu veera Reddy: అనంతపురం జిల్లా హిందూపురంలో రఘువీరారెడ్డి పర్యటన
ABP Desam
Updated at:
16 Jan 2022 10:28 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గంలో మాజీ మంత్రి రఘువీరా రెడ్డి పర్యటించారు. తొలుత చిలమత్తూరులో వైసీపీ నేతలను కలిసిన రఘువీరా...అనంతరం హిందూపురంలో టీడీపీ నేత అంబికా లక్ష్మీనారాయణతో భేటీ అయ్యారు. రాజకీయాలపైనా చర్చించిన రఘువీరా....ఒకే నియోజకవర్గంలో ఇరు పార్టీల నేతలను కలవటంపై చర్చనీయాంశంగా మారింది.