Payyavula Keshav Comments on TTD : భక్తుల ఇబ్బంది పై పయ్యావుల కామెంట్స్ | ABP Desam

అనంతపురం లో పీఏసీ ఛైర్మన్ Payyavula Keshav మాట్లాడుతూ, తిరుపతి లో ఎప్పుడు రద్దీ ఉంటుందో తెలియదా? తగ్గ ఏర్పాట్లు చేయాలనీ తెలియదా అని ప్రశ్నించారు.ప్రభుత్వం, పాలకమండలి పూర్తి స్థాయిలో దృష్టి సరించలేదన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola