Pawan Kalyan meets PM Modi| విశాఖ పర్యటనలో భాగంగా మోదీని కలవనున్న పవన్ కల్యాణ్ |ABP Desam

ప్రధాని మోదీ విశాఖపట్నం పర్యటన... ఏపీ రాజకీయాల్లో సరికొత్త చర్చలకు దారితీస్తోంది. గత కొంతకాలంగా పవన్ కల్యాణ్ బీజేపీతో దూరంగా ఉంటున్నారు. ఇటీవల... చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో.. బీజేపీకి పవన్ కల్యాణ్ బై చెబుతాడనే ఊహగానాలు వచ్చాయి. కానీ, ప్రధాని మోదీ విశాఖ టూర్ సందర్భంగా.. వీరిద్దరు కలవబోతున్నట్లు బీజేపీ ప్రకటించింది. రేపు రాత్రి 8న్నర గంటలకు ప్రధాని మోదీ, పవన్ కల్యాణ్ లు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola