Pardhi Gang : పులివెందులలో దోపిడీకి పాల్పడుతున్న పార్థి గ్యాంగ్ సభ్యుడు సత్య అరెస్ట్
ABP Desam
Updated at:
05 Jan 2022 09:37 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకడప జిల్లాలో దోపిడీకి పాల్పడుతున్న పార్థి గ్యాంగ్ సభ్యుడు సతీష్ అలియాస్ సత్యను పోలీసులు అరెస్ట్ చేశారు. గతేడాది సెప్టెంబర్ లో పులివెందులలోని ఓ ఇంట్లో దోపిడీకి పాల్పడిన నిందితులు మధ్యప్రదేశ్, మహారాష్ట్రకి చెందిన పార్థి గ్యాంగ్ అని పోలీసులు తెలుసుకున్నారు. ఆ ఇంట్లో చోరీ చేసిన బంగారం, నగదు, బైక్ ను పోలీసులు రికవర్ చేసుకున్నారు. ఇళ్లకు తాళాలు వేసి బయటకు వెళ్లేవారు LHMS యాప్ ను వాడాలని ఎస్పీ అన్బు రాజన్ తెలిపారు