Nandyala Road Accident : జాతీయ రహదారిపై కల్వర్టు ను ఢీ కొట్టిన స్కార్పియో వాహనం | ABP Desam

నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ మండలం గూబగుండం మెట్ట అర్ధరాత్రి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై స్కార్పియో వాహనం కల్వర్టును ఢీకొనింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులలో ఇద్దరికి సీరియస్ గా ఉండగా మరొకరికి స్వల్ప గాయాలు కావడంతో వారిని నంద్యాల ఆసుపత్రికి తరలింపు తరలించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola