విశాఖ లో ఎంపీ సుజనా చౌదరి పీసీ

Continues below advertisement

ఏపీలో రాక్షస పాలన నడుస్తుంది అన్నారు రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి. జగన్ పాలన లో అభివృద్ధి పరంగా ఏపీ 30 సంవత్సరాల వెనక్కు వెళ్ళిపోయింది అన్న ఆయన రాజ్యాంగ పరంగా పాలన చెయ్యక పోతే చిక్కులు తప్పవు అన్నారు.ఏపీ పాలన తీరుపై కేంద్రం ఒక కన్ను వేసే ఉందని అన్నారాయన.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram