MP Prabhakar Reddy :సంగారెడ్డి సభలో కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేసిన ఎంపీ ప్రభాకర్ రెడ్డి..!

సంగారెడ్డి పట్టణ ప్రగతి సభలో స్దానిక టీఆర్ ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పలుమార్లు
కేటీఆర్ ను ముఖ్యమంత్రి అనడంతో సభలో అంతా షాకైయ్యారు. ఆ తరువాత వేదికపై
ఉన్నవారు చెప్పడంతో కవర్ చేసుకోవాల్సి వచ్చింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola