MP Prabhakar Reddy :సంగారెడ్డి సభలో కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేసిన ఎంపీ ప్రభాకర్ రెడ్డి..!

Continues below advertisement

సంగారెడ్డి పట్టణ ప్రగతి సభలో స్దానిక టీఆర్ ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పలుమార్లు
కేటీఆర్ ను ముఖ్యమంత్రి అనడంతో సభలో అంతా షాకైయ్యారు. ఆ తరువాత వేదికపై
ఉన్నవారు చెప్పడంతో కవర్ చేసుకోవాల్సి వచ్చింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola