MLC Kavitha On Delhi Liquor Scam | ఈడీ విచారణపై సుప్రీం కోర్టును ఆశ్రయించిన కవిత | ABP Desam
Continues below advertisement
దిల్లీ మద్యం కేసులో ఈడీ నోటీసులపై ఎమ్మెల్సీ కవిత సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఒక మహిళను విచారించేందుకు ఈడీ కార్యాలయానికి పిలవడంపై ఆమె పిటిషన్ దాఖలు చేశారు.
Continues below advertisement