MLC Kavitha On Delhi Liquor Scam | ఈడీ విచారణపై సుప్రీం కోర్టును ఆశ్రయించిన కవిత | ABP Desam

Continues below advertisement

దిల్లీ మద్యం కేసులో ఈడీ నోటీసులపై ఎమ్మెల్సీ కవిత సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఒక మహిళను విచారించేందుకు ఈడీ కార్యాలయానికి పిలవడంపై ఆమె పిటిషన్‌ దాఖలు చేశారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram