MLC Kavitha ED Investigation : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు కవితపై ముగిసిన ఈడీ విచారణ | ABP Desam
తొమ్మిది గంటలపాటు సుదీర్ఘ ఈడీ విచారణ తర్వాత ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ ఈడీ కార్యాలయం నుంచి బయటకు వచ్చారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ నోటీసులు అందుకున్న కవిత ఉదయం 11 గంటలకు ఢిల్లీ ఈడీ ఆఫీసుకు చేరుకోగా...మధ్యలో కొంత సేపు విరామం మినహా రాత్రి 8 గంటల వరకూ విచారణ కొనసాగింది.