Breaking News | MLA Raja singh | బీజేపీ షోకాజ్ నోటీసులకు సమాధానమిచ్చిన రాజాసింగ్ | ABP Desam

బీజేపీ ఇచ్చిన షోకాజు నోటీసుకు గోషామహల్‌ ఎమ్మెల్యే రాజా సింగ్‌ స్పందించారు. బీజేపీ కార్యకర్తగా పార్టీ సిద్దాంతాలకు కట్టుబడి ఉంటానని జాతీయ నాయకత్వానికి రాజసింగ్ లేఖ రాశారు. పార్టీ లైన్ దాటి ఎప్పుడూ ప్రవర్తించలేదని స్పష్టం చేశారు. ప్రజలకు, హిందువులకు సేవ చేయటానికి తనకు అవకాశం ఇవ్వాలని కోరారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola