Dharmana Prasada Rao |ఉత్తరాంధ్ర వాసులు విశాఖ రాజధాని కోసం ఉద్యమించాలన్న ధర్మాన | ABP Desam
ABP Desam
Updated at:
10 Oct 2022 07:39 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appప్రతి పౌరుడు విశాఖపట్నం మన రాజధాని అని గొంతెత్తి నినదించాలని మంత్రి ధర్మాన ప్రసాదరావు పిలుపునిచ్చారు. అలా చేస్తేనే ఈ ప్రాంతం అస్తిత్వం కాపాడిన వారవుతారని వ్యాఖ్యానించారు. పట్టభద్రుల ఓట్ల నమోదు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్రకు మనం చప్పట్లు కొడితే.. మన ప్రాంతానికి ద్రోహం చేసినట్లేనని అన్నారు.