Munugode Bypoll|మునుగోడు ఉపఎన్నికల్లో నామినేషన్ వేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి | DNN |ABP Desam

మునుగోడు ఉప ఎన్నిక రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తుందని బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. ఉపఎన్నికల్లో నామినేషన్ వేసేందుకు రాజగోపాల్ రెడ్డితో పోటు పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు తరలివచ్చారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola