MLA Eetala: తెలంగాణ ప్రజలు పన్ను కడితే వచ్చే డబ్బుతో దళిత బంధు ఇస్తున్నారన్న ఈటల రాజేందర్

Karimnagar , Hujurabad క్యాంపు కార్యాలయంలో MLA Eetala Rajender మాట్లాడుతూ, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో పదుల సంఖ్యలో పాల్గొన్న మంత్రులు అనేక హామీలు ఇచ్చారని, KCR కి హుజురాబాద్ లో ఉన్న దళితులకంటే దళితుల ఓట్లే ముఖ్యమన్నారు ఈటల. తెలంగాణ ప్రజలు పన్ను కడితే వచ్చే డబ్బుతో దళిత బంధు ఇస్తున్నారన్నారు ఈటల రాజేందర్.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola