Minister Roja on Pawan Kalyan| చంద్రబాబు సభల్లో తొక్కిసలాటపై రోజా సంచలన కామెంట్స్ | ABP Desam
చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు అధికారమే పరమావధిగా రాజకీయం చేస్తున్నారని మంత్రి రోజా ఆరోపించారు. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనానికి కుటుంబ సమేతంగా రోజా వచ్చారు. అనంతరం..మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు సభలో తొక్కిసలాటపై తీవ్రంగా విమర్శించారు. ఈ ఘటనపై పవన్ కల్యాణ్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు..!