KTR Son Himanshu At HYD E-Race|ఈ రేసు చూడటానికి వచ్చిన కేసీఆర్ మనవడు హిమాన్షు | DNN | ABP Desam

హుస్సేన్ సాగర్ తీరాన ఈ-రేసింగ్ ట్రయల్ రన్ నడుస్తోంది. ఈ రేసింగ్ షో ను చూడటానికి సీఎం కేసీఆర్ మనవడు.. హిమాన్షు స్నేహితులతో కలిసి వచ్చారు. షో అనంతరం... బయటికి వచ్చి స్నేహితులతో కలిసి.. సాధారణ కస్టమర్ లా చాట్ తీసుకున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola