KTR Son Himanshu At HYD E-Race|ఈ రేసు చూడటానికి వచ్చిన కేసీఆర్ మనవడు హిమాన్షు | DNN | ABP Desam
ABP Desam
Updated at:
19 Nov 2022 07:00 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appహుస్సేన్ సాగర్ తీరాన ఈ-రేసింగ్ ట్రయల్ రన్ నడుస్తోంది. ఈ రేసింగ్ షో ను చూడటానికి సీఎం కేసీఆర్ మనవడు.. హిమాన్షు స్నేహితులతో కలిసి వచ్చారు. షో అనంతరం... బయటికి వచ్చి స్నేహితులతో కలిసి.. సాధారణ కస్టమర్ లా చాట్ తీసుకున్నారు.