Kandaleru dead bodies found :శోకసంద్రంగా మారిన కొల్లప నాయుడు పల్లి| ABP Desam
ABP Desam
Updated at:
13 Apr 2022 12:18 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appనెల్లూరు జిల్లా కండలేరు జలాశయం లో మంగళవారం సాయంత్రం గల్లంతైన ముగ్గురి మృతదేహాలను బుధవారం ఉదయం వెలికితీశారు. చేజర్ల మండలం కొల్లపనాయుడు పల్లి గ్రామానికి చెందిన రెండు కుటుంబాలు జలాశయాన్ని చూసేందుకు వెళ్లి ,ఈత సరదా తో జలాశయం లోకి దిగి గల్లంతైన తెలిసిందే. రెండు కుటుంబాల్లోని ముగ్గురిని ఈత సరదా బలి కొనడంతో ఆ గ్రామం శోకసంద్రంగా మారింది.