JC Prabhakar Reddy : చెత్తబండ్లకు మున్సిపాలిటీ నిధులు ఇవ్వలేదని జేసీ ఆగ్రహం | ABP Desam

మున్సిపల్ చెత్త తరలింపు వాహనాల రిపేరికి ప్రభుత్వ నిధులు ఇవ్వకపోవటంపై తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధులు ప్రభుత్వం నుంచి రాకపోతే భిక్షాటన చేస్తానంటూ ప్రభాకర్ రెడ్డి ప్రకటించటంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola