janhvi Kapoor Tirumala : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్

Continues below advertisement

శ్రీదేవి, బోనీకపూర్ ల కుమార్తె, బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం ప్రారంభ విరామ దర్శన సమయంలో శ్రీవారి సేవలో ఆమె పాల్గొన్నారు. స్వామివారి దర్శనం అనంతరం తిరుమల శ్రీవారి తీర్థప్రసాదాలను తితిదే అధికారులు జాన్వీకి అందించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola