Yogi Adityanath | అసెంబ్లీ సాక్షిగా..జ్ఞానవాపి, మథురను హిందూవులకు అప్పగించాలని కోరిన యోగి | ABP

Yogi Adityanath | మహాభారతంలో ( Mahabharatam ) పాండవుల కోసం కృష్ణుడు (lord Krishna) 5 ఊళ్లు అడిగాడు. కానీ, ఈ నవభారతంలో హిందూవులు మూడే ఊళ్లు అడుగుతున్నారు. అవి.. రాముడి జన్మభూమి అయోధ్, కృష్ణ జన్మస్థలం మథుర, కాశీవిశ్వనాథుడి మందిరమైన జ్ఞానవాపిలని ఉత్తర్ ప్రదేశ్ (uttarpradesh) సీఎం యోగి ఆదిత్యనాథ్ (CM Yogi Adityanath) అన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola