The Gandhi Peace prize 2011 : Gorakhpur Gita Press ను ఎంపిక చేసిన ప్రధాని మోదీ | ABP Desam
ABP Desam
Updated at:
19 Jun 2023 02:56 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App2021 సంవత్సరానికి ప్రతిష్ఠాత్మక ది గాంధీ పీస్ ప్రైజ్ ను గోరఖ్ పూర్ లోని గీతాప్రెస్ కు ప్రకటించారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని జ్యూరీ ఏకగ్రీవంగా గీతా ప్రెస్ ను తీర్మానించి అవార్డుకు ఎంపిక చేసింది.