RSS Chief Mohan Bhagwat : బ్రిటీష్ విద్యావిధానం భారత్ ను నాశనం చేసిందన్న RSS చీఫ్ | ABP Desam

బ్రిటీష్ విద్యావిధానం మన దేశాన్ని నాశనం చేసిందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. బ్రిటీషర్లు మన దేశానికి రాకముందు 70శాతం అక్షరాస్యత ఉండేదన్న మోహన్ భగవత్...బ్రిటీష్ విద్యావిధానాన్ని దేశంలో ప్రవేశపెట్టాక అది 17శాతానికి పడిపోయిందన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola